భారతదేశం, ఏప్రిల్ 5 -- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 86 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయుధాలు విడిచిపెట్టిన వారిలో 20 మంది మహిళలు ఉన్నారు. చాలా కాలంగా మావోయిస్టు ప్రభావితమైన ఈ ప్రాంతంలో... Read More
భారతదేశం, ఏప్రిల్ 5 -- శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ముస్తాబైంది. ఈ నెల 6, 7వ తేదీల్లో శ్రీ సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం జరగనుంది. వీటిని తిలకించడానికి ... Read More
భారతదేశం, ఏప్రిల్ 5 -- పిఠాపురంలో ఆధిపత్య పోరు పీక్స్కు చేరింది. టీడీపీ వర్సెస్ జనసేన ఫైట్ మరింత ముదిరింది. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో ఎమ్మెల్సీ నాగబాబు సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగ... Read More
భారతదేశం, ఏప్రిల్ 4 -- భద్రాచలం రాములోరి భక్తులకు.. కష్టాలు తప్పటం లేదు. ప్రధాన ఉత్సవాల సమయంలో తరలివచ్చే లక్షలాది మంది భక్తులు.. కనీస వసతులకు నోచుకోవడం లేదు. వసతులలేమి తీవ్ర సమస్యగా మారుతోంది. శ్రీరామ... Read More
భారతదేశం, ఏప్రిల్ 4 -- తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్- 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 1వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్... Read More
భారతదేశం, ఏప్రిల్ 4 -- ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని.. ఎంప్లాయీస్ జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి వివరించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ.. శుక్రవార... Read More
భారతదేశం, ఏప్రిల్ 4 -- హైదరాబాద్ నగరంలో నిర్వహించే శ్రీరామనవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నగర సీపీ సీవీ ఆనంద్ సూచించారు. శ్రీరామ... Read More
భారతదేశం, ఏప్రిల్ 4 -- తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో వేలాది కోళ్లు మృత్యువాతపడ్డాయి. గత నాలుగు రోజుల కిందట కోళ్ల రక్త నమూన... Read More
భారతదేశం, ఏప్రిల్ 4 -- రాష్ట్రంలోని చాలా రేషన్ షాపుల్లో అంతలోనే సన్నబియ్యం అయిపోయాయి. అలా వచ్చాయో లేదో ఇలా పంపిణీ చేసేశారు. కానీ లబ్ధిదారులు మాత్రం తమకు సన్న బియ్యం రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం సన్... Read More
భారతదేశం, ఏప్రిల్ 3 -- హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ... Read More